ఎన్నికల ప్రచారంలో మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం : sahaya news ap

SAHAYA NEWS AP

మంత్రికి తప్పిన ప్రమాదం,తమిళనాడు,ప్రమాదం,ఎన్నికల ప్రచారంలో ప్రమాదం,



ఎన్నికల ప్రచారంలో మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం : sahaya news ap

ఎన్నికల ప్రచారంలో మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం : sahaya news ap 

తమిళనాడు ఎంపీ రాజా ఎన్నికల ప్రచారంలో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ రాజా ప్రసంగిస్తున్న సమయంలో గాలిదుమారం మొదలైంది.


ఆ ధాటికి వేదిక ఎదురుగా ఉన్న లైటింగ్ స్తంభం విరిగి నేరుగా పోడియంపై పడింది.

ఇది గమనించిన ఎంపీ వేగంగా పక్కకు తప్పుకోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది.

మంత్రి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సంఘటన తో భద్రతా సిబ్బంది, పార్టీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. Sahayanews

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

KADAPA ZP CHAIRMAN : కారుణ్య నియామకాల పత్రాలను అందజేసిన జెడ్పీ చైర్మన్ MUTYALA RAMA GOVINDA REDDY

Early Life of PM Narendra Modi - (Birth to 15 Years) APSAHAYANEWS

AP New Ration Card - ఆంధ్ర ప్రదేశ రాష్ట్ర ప్రజలకు GOOD NEWS : రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న New Ration Card దరఖాస్తు కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్